Friday 19 July 2013

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా సదాశివం ప్రమాణ స్వీకారం


సుప్రీం కోర్టు 40వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి.సదాశివం జులై 19న ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవనలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జస్టిస్ సదాశివం చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.